ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటోలో విజయవాడ ప్రయాణం – ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటోలో విజయవాడ ప్రయాణం – ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
ఏపీ, ఆధాబ్ న్యూస్:
ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా చేపట్టిన ప్రత్యేక పథకం ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఉండవల్లి లోటస్ పాయింట్ నుండి విజయవాడ సింగ్‌నగర్ వరకు ఆటోలో ప్రయాణించారు.

జి. రాజేష్ అనే ఆటో డ్రైవర్‌కి చెందిన ఆటోలో అతని కుటుంబంతో కలిసి ప్రయాణించిన పవన్ కళ్యాణ్, డ్రైవర్ జీవన విధానం, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రయాణికుల్లో ఎక్కువగా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు రాజేష్, “ఉదయం, సాయంత్రం స్కూలు పిల్లలను తీసుకువెళ్తాను. మిగిలిన సమయాల్లో సాధారణ ప్రయాణికులకు ఆటో అందుబాటులో ఉంచుతాను” అని తెలిపారు.

సి.ఎన్.జి. ఇంధనంతో నడిచే ఈ ఆటోలు పర్యావరణానికి మేలు చేస్తాయని, నగర రవాణాలో కొత్త దిశను చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….