ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

అశ్వాపురం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ జూన్ 20: సిరిశెట్టి కమలాకర్ – సుజాత దంపతుల కుమారుడు శ్యామ్ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురంలోని ఆరిఫా అండ్ రోషిని వృద్ధాశ్రమంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు అందజేసి వారి ఆశీర్వాదాలు పొందారు.

పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా కాకుండా సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని వృద్ధాశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని వృద్ధులతో కొంతసేపు గడిపారు. వృద్ధాశ్రమ వాసులు శ్యామ్ కౌశిక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్