ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఫోటో & వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మరణించిన సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఫోటో & వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మరణించిన సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సాయం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పినపాక, కరకగూడెం మండలం:
ప్రతి సంవత్సరం లాగానే, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ , శక్తి డిజిప్రెస్ అధినేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన ఆరుగురు ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రూ.30 వేల రూపాయల చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, పినపాక–కరకగూడెం మండలానికి చెందిన అసోసియేషన్ సభ్యుడు ముంజాల ప్రవీణ్ కుమార్ గౌడ్ అకాల మరణం కారణంగా ఆయన కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చేసిన సహకారానికి పినపాక–కరకగూడెం మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్