గోరింటాకు, బొట్టు, తాడు పెట్టుకున్నా – స్కూల్ నుంచి పంపివేయరాదు : కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ ఆధాబ్ న్యూస్
దేశంలోని ఏ పాఠశాలలోనైనా – ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ, మిషనరీ స్కూల్ – చదువుతున్న విద్యార్థినీ, గోరింటాకు పెట్టుకున్నారనే కారణంగా, బొట్టు పెట్టుకున్నారనే కారణంగా, లేదా చేతికి తాడు కట్టుకున్నారనే కారణంగా బయటకు పంపరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Post Views: 32









