ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
శ్రీశైలం నుండి భద్రాచలం – మణుగూరు మార్గంలో ప్రతిరోజూ సర్వీస్ నెంబర్ 64347 కింద బస్సు నడుస్తోంది. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం నుండి బయలుదేరే ఈ బస్సు, దోర్నాల మీదుగా రాత్రి 7:45 గంటలకు వినుకొండకు, 8:30 గంటలకు నర్సరావుపేటకు చేరుకుంటుంది. అనంతరం గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం మార్గంగా ప్రయాణించి, తెల్లవారుజామున 2:40 గంటలకు భద్రాచలానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 3:50 గంటలకు మణుగూరు వైపు బయలుదేరుతుంది.

ప్రయాణ ఛార్జీలు:

శ్రీశైలం → నర్సరావుపేట : ₹400

శ్రీశైలం → వినుకొండ : ₹340

నర్సరావుపేట → భద్రాచలం : ₹470

వినుకొండ → భద్రాచలం : ₹540

ఈ సర్వీస్ ద్వారా శ్రీశైలం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం ప్రాంతాల ప్రయాణికులకు భద్రాచలం, మణుగూరు చేరుకోవడం సులభతరం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….