ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్: అకౌంట్లలోకి డబ్బులు జమ!
పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల ప్రారంభం
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం రూ.528 కోట్ల పెండింగ్ బిల్లుల్లో ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల
బుధవారం నాటికి మిగిలిన రూ.178 కోట్ల బిల్లులు క్లియర్ కానున్నాయి
వచ్చే 10 రోజుల్లో మరో రూ.672 కోట్లు విడుదల చేసే అవకాశం
గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో బిల్లులు పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి రూ.900 కోట్లు పొందినట్లు సమాచారం
Post Views: 46









