అనంతారం చివరలో ప్రమాదం: టాటా ఏసీ మొరికి ఢీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామ చివరలో TS 04 UD 6541 నంబర్ కలిగిన టాటా ఏసీ వాహనం మొరికి ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ డ్రైవర్ నర్సంపేట నియోజకవర్గంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తిలు ఆకుల సందీప్, కటుకోజుల వరణ్ కు స్వల్ప గాయాలు.
Post Views: 133









