ప్రతి క్షణం
ప్రజల పక్షం

  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములును సన్మానించిన టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములును సన్మానించిన టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు

ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగా సీతారాములు ను టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా బోదాసు కనకరాజు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బోదాసు కనకరాజు, “నిత్యం ప్రజల సమస్యలకు స్పందిస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నాగా సీతారాములను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం హర్షణీయం,” అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకిరెడ్డి వెంకటేశ్వర్లు, కున్సోత్ కిషన్, అజ్మీర్ మంగీలాల్, యువజన కాంగ్రెస్ నాయకులు మాళోత్ శివ, ఐఎన్టీయూసీకి చెందిన శివ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్