ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముత్యాలరావు, ఎఫ్ ఆర్ ఓ రమేష్, ఏ పీ ఓ సీతారామయ్య సహా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం, పచ్చదనం పెంపొందించడం కోసం ఈ చర్య నిర్వహించబడింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!