ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి. మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి. మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 2న సోమవారం ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బూత్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ తెలిపింది. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!