ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

భద్రాచలం,ఆధాబ్ న్యూస్: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ జన్మదినం సందర్భంగా భద్రాచలం మండలంలో ఘనంగా వేడుకలు జరిగాయి. మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, కొండవీటి థామస్, యువజన నాయకులు గోసుల వెంకట శ్రీనివాస్, శ్రీరంగం భార్గవ్, ఆటో యూనియన్ నాయకులు రావూరి రవి కిరణ్, మహిళా విభాగ నాయకులు ప్రియాంక, గోల గణేష్, విద్యార్థి విభాగ నాయకుడు హరి తదితరులు పాల్గొన్నారు.

తాత మధుసూదన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధిలో ఆయన పాత్రను కొనియాడారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్