ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఏటీఎం మోసాల కేసులో నలుగురిపై 82, 83 నోటీసులు జారీ – పోలీసులు సమాచారం కోరుతూ ప్రకటన

ఏటీఎం మోసాల కేసులో నలుగురిపై 82, 83 నోటీసులు జారీ – పోలీసులు సమాచారం కోరుతూ ప్రకటన

కొత్తగూడెం ఆధాబ్ న్యూస్: ఏటీఎంల ద్వారా ఖాతాదారుల పిన్ నంబర్లు దొంగిలించి కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నలుగురు నిందితులపై కొత్తగూడెం ఫస్ట్ ఎడిషనల్ జెఎఫ్‌సీఎం న్యాయమూర్తి 82, 83 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీ చేశారు. మోసపూరిత కేసులో ఇప్పటికే వీరు జైలు శిక్ష అనుభవించినా, బెయిల్‌పై విడుదలయ్యాక పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.కరుణాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, వారు ఈలావు ఉన్నారు:

1. హరిదాస్ బిశ్వాస్

2. డీఎన్ మజందార్

3. సోనాలి కార్

4. ఆశిష్ దత్తా

 

ఈ నిందితులు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని ఖాతాదారుల వివరాలు గోప్యంగా సేకరించి భారీగా డబ్బును మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వీరి జాడ తెలిసినవారు వెంటనే 87126 82017 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….