ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతే వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు

మోతే వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని మోతే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి గేదెలను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

చొప్పలా గ్రామానికి చెందిన గిద్దె కృష్ణ అనే యువకుడు తన వ్యక్తిగత పనుల నిమిత్తం మర్కోడ్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మోతే గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. ఊహించని రీతిలో రోడ్డుపైకి వచ్చిన గేదెలను ఢీకొట్టడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్