ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విశాఖలో టీచర్‌పై విద్యార్థినికి దాడి: కోపంతో చెప్పుతో కొట్టి వివాదం

విశాఖలో టీచర్‌పై విద్యార్థినికి దాడి: కోపంతో చెప్పుతో కొట్టి వివాదం
ఆధాబ్ న్యూస్, విశాఖ :
విశాఖలోని ఒక ప్రముఖ కళాశాలలో టీచర్ మరియు విద్యార్థి మధ్య ఘాటు గొడవ చోటు చేసుకుంది. ఈ ఘటనలో, ఒక విద్యార్థిని తన టీచర్‌ని ఫోన్ తీసుకుందని ఆరోపిస్తూ, 12,000 రూపాయలు విలువైన ఫోన్‌ను ఇచ్చేందుకు డిమాండ్ చేసింది.

ఈ విషయంపై గొడవ తీవ్రతకు చేరుకోవడంతో, విద్యార్థిని టీచర్‌ని బూతులు తిడుతూ అశ్లీలంగా మాట్లాడింది. టీచర్ ఫోన్ ఇవ్వకుండా ఉండటంతో, ఆ విద్యార్థిని కోపంతో ఉన్నట్టుగా చెప్పు తీసుకొని తన టీచర్‌ని కొట్టింది.

ఈ వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్