ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వాహనదారులకు అవగాహన సదస్సు.

భద్రాచలం నవంబర్ 22 ఆధాబ్ న్యూస్ : వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని భద్రాచలం ఎంవిఐ సంగం వెంకట పుల్లయ్య అన్నారు. స్థానిక ఎంవిఐ కార్యాలయంలో వాహనదారులకు ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకూడదని ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా వాహనదారులకు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్