ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ కో-కన్వీనర్‌గా గోగు సాయి ప్రకాష్

నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ కో-కన్వీనర్‌గా గోగు సాయి ప్రకాష్

కరకగూడెం,మార్చి 1 (ఆదివారం) ఆధాబ్ న్యూస్: నేతకాని (పద్మపులిందులు) జాతి ఘనమైన సంస్కృతి, చరిత్రను భావితరాలకు అందించేందుకు తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “నేతకాని సంస్కృతి–చరిత్ర డాక్యుమెంటేషన్ కమిటీ” ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కో-కన్వీనర్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన గోగు సాయి ప్రకాష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా గోగు సాయి ప్రకాష్ మాట్లాడుతూ నేతకాని (పద్మపులిందులు, కొండ జాతి వీరులు, అడవి బిడ్డలు) చరిత్రను వెలికితీసి డాక్యుమెంటరీ రూపంలో రూపొందించి తమ సమాజానికి, ప్రభుత్వానికి సమర్పించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన జాడి ఈశ్వర్ నేతకానికి, సంఘం నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, కుల పెద్దల సహకారంతో డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తానని పేర్కొన్నారు. అలాగే అన్ని వర్గాలను కలుపుకుని సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….