ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ కు మణుగూరులో ఘన స్వాగతం

ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ కు మణుగూరులో ఘన స్వాగతం

మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ కు స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు, తహసిల్దార్ నరేష్, ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు.

అధికారులతో కలెక్టర్ కార్యాలయ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్