ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
నగరంలోని బాటసింగారంలో సోమవారం ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టుబడింది. పండ్ల బాక్సుల మధ్య దాచిన గంజాయిని ఓ డీసీఎం వాహనంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ పట్టివేత జరిపారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 934 కిలోల గంజాయిను సీజ్ చేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువగల ఈ గంజాయిని 35 సంచుల్లో ప్యాకింగ్ చేసిన 455 ప్యాకెట్లుగా గుర్తించారు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్