ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బయ్యారం సీఐ ఉమేష్ చంద్రనగర్‌ను సందర్శించిన ఘటన

బయ్యారం సీఐ ఉమేష్ చంద్రనగర్‌ను సందర్శించిన ఘటన
పినపాక ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామమైన ఉమేష్ చంద్రనగర్‌ను మంగళవారం బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్