లారీ బోల్తా.. కారణాలు తెలియాల్సి ఉంది
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్: అశ్వాపురం మండలం సీతారాంపురం సమీపంలో ఓ లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 12








