మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై శ్రావణ్ కుమార్, ఎస్సై రాజేష్, ఏఎస్ఐలు శాంతి, జ్యోతి, రామచంద్రారెడ్డి, నిరోష, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో శాంతి భద్రతల నిమిత్తం పోలీస్ బందోబస్తు పటిష్టం చేయాలని సంబంధిత అధికారులు తెలిపారు.
Post Views: 43









