ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  ఇండిగో విమానాల రద్దు ప్రభావం: దేశవ్యాప్తంగా ప్రీమియం రైళ్లలో కోచ్‌ల పెంపు

ఇండిగో విమానాల రద్దు ప్రభావం: దేశవ్యాప్తంగా ప్రీమియం రైళ్లలో కోచ్‌ల పెంపు
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్:

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ పెరగడంతో రైల్వే శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లలో మొత్తం 116 అదనపు కోచ్‌లు జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కోచ్‌లు డిసెంబర్ 10 వరకు 10 ప్రధాన రూట్లలో అందుబాటులో ఉంటాయి.

దక్షిణ రైల్వే 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచగా, తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లను జోడించింది. నార్తర్న్‌ రైల్వే 8 రైళ్లలో థర్డ్‌ ఏసీ, చైర్‌కార్‌ కోచ్‌లను పెంచింది. పశ్చిమ రైల్వే థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేయగా, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పలు రూట్లలో సెకండ్‌ ఏసీ కోచ్‌లను పెంచింది.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….