లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ వలలో పట్టుబాటు
సిద్దిపేట,ఆధాబ్ న్యూస్:
ములుగు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై విజయ్కుమార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నారు. రూ.50,000 లంచం స్వీకరిస్తూ ఎస్సై విజయ్కుమార్ను ఏసీబీ అధికారులు రంగే హస్తాల పట్టుకున్నారు. లంచం స్వీకరణపై పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 96









