ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  అశ్వారావుపాడు గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

అశ్వారావుపాడు గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు గోత్తికోయ గ్రామంలో ఉన్న సరస్వతి విద్య పీఠం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మ సంస్థ ఫౌండర్‌ అయిన కరకగూడెం గ్రామానికి చెందిన అండెం యాకన్న సహకారంతో విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు తదితర విద్యా సామగ్రిని ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా అండెం యాకన్న మాట్లాడుతూ —
విద్యాభివృద్ధి కోసం తన వంతు సహాయం అందిస్తున్నానని, విద్య అనేది ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు బలమైన పునాది అవుతుందని తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలు సంపాదించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోజారాణి, నాగమణి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….