ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  వెంకటాపురం యువత ఆదర్శం – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

వెంకటాపురం యువత ఆదర్శం – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబం కొమరం నాగేశ్వరరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావు భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తెలిసిన వెంకటాపురం గ్రామ ఆదివాసీ యువత హృదయాన్ని కలిచివేసింది.
మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన వెంకటాపురం గ్రామ యువకులు చందాలు సేకరించి రూ.6100/- ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

గ్రామ పెద్దలు పోలెబోయిన రామారావు, పోలెబోయిన వెంకటనారాయణ, చందా ప్రదీప్, పూనెం లక్ష్మణ్, కొమరం వరుణ్, కొమరం ప్రశాంత్, కొమరం ప్రవీణ్, సోలం కృష్ణ తదితరులు పాల్గొని యువత సేవాభావాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “ఇకముందు ఇలాంటి దుర్ఘటనలు ఎదురైనప్పుడు ప్రతి ఆదివాసీ యువకుడు ఇలాగే ముందుండాలి” అని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….