కరకగూడెం పోలీస్ సూచన: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం విక్రయంపై నిషేధం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
రేపు గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు చికెన్, మటన్ షాపులు మరియు మద్యం విక్రయ కేంద్రాలను ఒకరోజు పాటు మూసివేయాలని కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పీ.వి.ఎన్. రావు తెలిపారు.
వ్యాపారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Post Views: 89









