ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్స్ జట్టుకు తాటిగూడెం బాలిక ఎంపిక

తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్స్ జట్టుకు తాటిగూడెం బాలిక ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన రామటెంకి దేవి ప్రియ తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్స్ జట్టులో చోటు దక్కించుకుంది.

చదువుతో పాటు క్రికెట్‌లో ప్రతిభ చూపిన దేవి ప్రియ ఎంపిక కావడంతో తల్లిదండ్రులు హనుమంతరావు, ఉమామహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి హనుమంతరావుకు క్రికెట్‌పై ప్రత్యేకమైన ఆసక్తి ఉండగా, ఆ అభిరుచిని తన కూతురి ద్వారా సాకారం చేయాలని భావించి ప్రోత్సహించారు. ఆయన సహకారంతో హైదరాబాద్‌లో జరిగిన మహిళా క్రికెట్ అండర్-15 సెలక్షన్‌లో దేవి ప్రియ ప్రతిభ కనబరచి ఎంపికైంది.

దేవి ప్రియ ఎంపికపై హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి, కోచ్‌లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, రంజీ కోచ్ ఇర్ఫాన్ అభినందనలు తెలిపారు. కరకగూడెం మండలానికి, తెలంగాణకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల భద్రాద్రి జిల్లా క్రికెట్ సంఘాలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు దేవి ప్రియను అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….