ప్రతి క్షణం
ప్రజల పక్షం

  టేకులపల్లి మండలంలో భారీగా గంజాయి పట్టివేత ₹2.12 కోట్ల విలువైన 425 కిలోల గంజాయి స్వాధీనం

టేకులపల్లి మండలంలో భారీగా గంజాయి పట్టివేత

₹2.12 కోట్ల విలువైన 425 కిలోల గంజాయి స్వాధీనం
టేకులఅల్లి,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం
సీసీఎస్ టేకులపల్లి పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 425 కిలోల గంజాయి (విలువ సుమారు ₹2.12 కోట్లు)ను లారీ ద్వారా వెళ్తుండగా, టేకులపల్లి మండలంలోని వెంకటీయాతండా వద్ద పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించిన ఇల్లందు డీఎస్పీ చంద్రభాను వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్