మణుగూరు ఆర్టీసీ డిపోలో “డయల్ యువర్ డిఎం” కార్యక్రమం – మే 30న
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మణుగూరు డిపో ఆధ్వర్యంలో “డయల్ యువర్ డిఎం” కార్యక్రమాన్ని 30 మే 2025 (శుక్రవారం) నాడు మధ్యాహ్నం 3:00 గంటల నుండి 4:00 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను నేరుగా డిపో మేనేజర్కు తెలియజేయవచ్చు.
డిపో మేనేజర్ సెల్ నంబర్: 📞 9959225963
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని RTC సేవల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డిపో మేనేజర్ ఒక ప్రకటనలో కోరారు.
Post Views: 30









