ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గుండెపోటుతో మృతి చెందిన గోగ్గుల వెంకటేశ్వర్లుకు పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

గుండెపోటుతో మృతి చెందిన గోగ్గుల వెంకటేశ్వర్లుకు పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం పాపాయిగూడెం గ్రామానికి చెందిన గోగ్గుల వెంకటేశ్వర్లు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆయన నివాసానికి చేరుకుని, వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు యర్ర సురేష్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!