భారత్ సమ్మిట్ 2025లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో శనివారం నిర్వహించిన భారత్ సమ్మిట్ 2025 “డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సమ్మిట్లో భారతదేశం ప్రపంచ న్యాయ వ్యవస్థలోని పాత్రపై ప్రత్యేక చర్చలు జరిగాయి. రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చే విధంగా నాయకులు పాల్గొని అభినందనలు పొందారు.
Post Views: 166









