గొంది వారి వివాహ వేడుకలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్ ఏప్రిల్ 23:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం, కొత్తూరు గ్రామం నందు గొంది గోపాలకృష్ణ, గురువమ్మ దంపతుల కుమారుడు గణేష్ (వెడ్స్) అఖిల గార్ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33









