ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రం అందుకున్న రైటర్ దుర్గారావు

ఆధాబ్ న్యూస్, కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న కరకగూడెం పోలీస్ స్టేషన్ రైటర్ దుర్గారావు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాధ్యతాయుతమైన విధుల నిర్వహణలో ప్రతిభ చూపించిన సందర్భంగా ఈ గుర్తింపు అతని కృషిని, నిబద్ధతను ప్రతిఫలించింది. ఈ అవార్డు అతని సేవలను మరింత ప్రేరణగా నిలిపి, ప్రజాసేవకు మార్గదర్శకంగా నిలుస్తుంది .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్