ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విస్తృత వాహన తనిఖీలు.

విస్తృత వాహన తనిఖీలు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు..
సీ.ఐ అశోక్ రెడ్డి.
ఆధాబ్ న్యూస్ ,అశ్వాపురం :
అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద సి.ఐ అశోక్ రెడ్డి తన సిబ్బందితో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌ ధారణ, సీట్ బెల్ట్ ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్