ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కస్తూరిబా పహరి గోడ నిర్మాననికి 25 లక్షలతొ శంకుస్థాపన .

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
గుండాల, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో కస్తూరిభా బాలికల వసతి గృహం చుట్టూ పహరి గోడ నిర్మాననికి 25 లక్షల ఖర్చుతో శంకు స్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని అనేక గ్రామల నుంచి చదువుకోడానికి వచ్చిన మీరు అద్భుతంగా చదువులో రానివ్వాలని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి దేశానికి మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని ఉపాధ్యాయులతో క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!