ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేపు మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన.

కరకగూడెం,నవంబర్ 25 ఆధాబ్ న్యూస్ : మంగళవారం ఉదయం 8 గంటలకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీలోని వీరాపురం గ్రామంలో ఈజీఎస్ రోడ్డు పనులకు భూమి పూజ చేయనున్నట్లు.మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్