ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అక్రమ కలప పట్టివేత.

కరకగూడెం,నవంబర్ 12 ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు సెక్షన్ ఆఫీసర్ గోవింద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా సుమారు రూ, 2 లక్షల విలువ చేసే కలపను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. అనంతరం రేంజర్ కార్యాలయానికి తరలింపు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!