ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లక్ష్మీపురంలో దారుణ హత్య.. బండరాయితో వ్యక్తి హత్య

లక్ష్మీపురంలో దారుణ హత్య.. బండరాయితో వ్యక్తి హత్య

బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు బండరాయితో దాడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌పై బండరాయితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై మేడ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్