ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో రేపు రెండు గంటల విద్యుత్ నిలిపివేత

కరకగూడెం మండలంలో రేపు రెండు గంటల విద్యుత్ నిలిపివేత

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల ప్రజలకు విద్యుత్ శాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. రేపు అనగా ఏప్రిల్ 11 (శనివారం)న 33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రములో మరమ్మత్తు పనులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉదయం 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు కరకగూడెం మండలం మొత్తం విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

అందువల్ల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ నిలిపివేత సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్