ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఆకస్మిక వాహన తనిఖీలు.

కరకగూడెంలో ఆకస్మిక వాహన తనిఖీలు.

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం ప్రధాన రహదారి కూడలి వద్ద ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరావు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారు.

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించిన సీఐ, నిబంధనలు అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!