ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ముత్యాలమ్మ తల్లి దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ముత్యాలమ్మ తల్లి దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం,మార్చి 10, ఆధాబ్ న్యూస్: భద్రాచలం అశోక్‌నగర్ కొత్తకాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మరియు ధ్వజస్తంభం స్థాపన కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ సర్పంచ్ పూనెం కృష్ణ, సీనియర్ నాయకులు బుడగం శ్రీనివాస్, చింతీరల రవికుమార్, మండల నాయకులు, వార్డు సభ్యులు, యువ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్