ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎంత సాహసం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..!

ఎంత సాహసం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..!
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అసాధారణమైన సాహసాన్ని ప్రదర్శించారు. కరకగూడెం మండలం నుండి వీరాపురం క్రాస్ రోడ్ నుండి బయలుదేరి, రేగళ్ళ – మర్కొడు – ఆళ్లపల్లి మార్గం గుండా కొత్తగూడెం వరకు స్వయంగా ప్రయాణం చేశారు.

ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్వయంగా ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

ప్రజల్లో కలెక్టర్ సార్ ఈ నిర్ణయం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్