ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నిర్మల్ జిల్లా గోడిసెరాల పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి లంచంతో పట్టుబడు

నిర్మల్ జిల్లా గోడిసెరాల పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి లంచంతో పట్టుబడు
నిర్మల్, ఆధాబ్ న్యూస్:
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన రూ. 12,000 లంచం తీసుకుంటున్న సమయంలో అప్రథిష్టాకరంగా అడ్డంగా దొరికిపోయారు.

ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యకలాపాల్లో పారదర్శకత కోల్పోతున్నదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్