ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్)లో ఈరోజు ఓ ప్రత్యేక సందర్భం జరిగింది. కరకగూడెం మండలానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, తన ద్వితీయ కుమారుడు సయ్యద్ అస్లాం హుస్సేన్ వివాహానికి ఆహ్వానిస్తూ, నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాడు.

ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను హృదయపూర్వకంగా ఆహ్వానించి, వివాహ వేడుకకు హాజరయ్యేలా కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్