విద్యుత్ అంతరాయం — మోతే ఫీడర్ వినియోగదారులకు హెచ్చరిక
కరకగూడెం, మే 12 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల పరిధిలోని 33/11 కె.వి. మోతే ఫీడర్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సమాచారం. సోమవారం (12/05/2025) ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడనున్నది.
ఈ అంతరాయం 11KV మోతే లైన్లో నిర్వహించబోయే మరమ్మత్తులు మరియు చెట్ల తొలగింపు పనుల కారణంగా జరుగుతుందని విద్యుత్ శాఖ తెలిపింది. వినియోగదారులు ఈ సమయంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ కోరారు.
Post Views: 126









