తోలెం వారి వివాహ రిసెప్షన్లో పాల్గొన్నా ఎమ్మెల్యే పాయం.
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన తోలెం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కళ్యాణి బావగారి కుమారుడు రాణా ప్రతాప్ wed వెన్నెల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, అక్షింతలు వేసి, నూతన వస్త్రాలు అందజేశారు.
కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోడిశాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 42









