ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మృతి చెందిన మంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మృతి చెందిన మంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన మాజీ ABN ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బిల్లా సీతారాములు తల్లి బిల్లా మంగమ్మ అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ రోజు వారి నివాసానికి వెళ్లి మంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్