ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.

తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.
ఆధాబ్ న్యూస్,భద్రాది కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రవి ఇంట్లో తేనేటి విందులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
ఈ కార్యక్రమానికి అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ ముత్తునేని సుజాత మాజీ ఎంపీటీసీ నరేష్ అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్