ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పది పరీక్షలు మార్చి 21 నుండి .

పది పరీక్షలు మార్చి 21 నుండి . ఆదాబ్ న్యూస్, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ పదవ తరగతి బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు .ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. పరీక్షల షెడ్యూల్ వివరాలు. . మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు). మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్ (హిందీ ). మార్చి24 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్). మార్చి 26 (గణితం). మార్చి 28 సైన్స్ పార్ట్ 1 (ఫిజికల్ సైన్స్). మార్చి 29 సైన్స్ 2. (బయోలాజికల్ సైన్స్). ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్ ఏప్రిల్ 3 ఓఏ ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఏప్రిల్ 4 ఓఏఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!