ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
ఆధాబ్ ,న్యూస్ : పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి కి 50 వేల రూపాయలు, గోపాలరావుపేట గ్రామానికి చెందిన వి.కల్పన కు 50వేల రూపాయల చెక్కులను మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల అభివృద్ధి కోసం మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ప్రజాభవన్ లో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, పార్టీ నాయకులు కొంపెల్లి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్